కర్ణాటక: వార్తలు
Karnataka: కర్ణాటకలో ఐదు పులుల మృతి కలకలం - విషప్రయోగమే కారణమా?
కర్ణాటకలోని మలేమహదేశ్వర హిల్స్లోని హూగ్యం అటవీ పరిధిలో వన్యప్రాణులపై కర్కశంగా ప్రవర్తించిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
Karnataka Crowd Bill: తొక్కిసలాట తరువాత కర్ణాటక సర్కార్ నూతన చట్టం ..ఉల్లంఘిస్తే.. భారీ జరిమానా,మూడేళ్ల జైలు
బెంగళూరులోని చినస్వామి స్టేడియంలో ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
Bike taxi: కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై నిషేధం.. హైకోర్టు ఆదేశాలతో ర్యాపిడో, ఉబర్ సేవలకు బ్రేక్
కర్ణాటకలో బైక్ ట్యాక్సీల సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ర్యాపిడో, ఉబర్, ఓలా వంటి ప్రముఖ సంస్థలు సోమవారం ఉదయం నుంచి తమ బైక్ ట్యాక్సీ సేవలను ఆపివేశాయి.
Bengaluru stampede: విక్టరీ పరేడ్పై ఆర్బీబీ చేసిన ప్రచారం వల్లే తొక్కిసలాట.. కర్ణాటక ప్రభుత్వం
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టులో విచారణ కొనసాగుతోంది.
Bengaluru stampede: ఆర్సీబీ వేడుకలో తొక్కిసలాట.. ప్రభుత్వానికి 9 ప్రశ్నలు సంధించిన హైకోర్టు
బెంగళూరులో జరిగిన బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ (RCB) విజయోత్సవ సభలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు తీవ్రంగా స్పందించింది.
MUDA Scam: ముడా కేసులో మరో 92కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ED.. మొత్తం జప్తు విలువ రూ.400 కోట్లు
మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) భూముల కేటాయింపులో చోటుచేసుకున్న భారీ కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తన దర్యాప్తును వేగంగా కొనసాగిస్తోంది.
Bengaluru: బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్నాటక ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
బెంగళూరులో నిన్న జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.
Kamal Haasan: కన్నడ ప్రజల మనోభావాలు గాయపర్చే ఉద్దేశం లేదు : కమల్ హాసన్ లేఖ
ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఇటీవల కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ ప్రకంపనలు రేపాయి.
Kamal Haasan: ప్రజల మనోభావాలు దెబ్బతీయకూడదు.. కమల్ హాసన్ను ప్రశ్నించిన కర్ణాటక హైకోర్టు!
'థగ్ లైఫ్' సినిమా విడుదలను నిలిపివేయాలంటూ కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) దాఖలు చేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు నేడు విచారించింది.
Canara Bank: కర్ణాటకలో కెనరా బ్యాంకులో భారీ దోపిడీ.. 59 కిలోల బంగారం గల్లంతు!
కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేసిన భారీ బ్యాంకు దోపిడీ వెలుగులోకి వచ్చింది.
Karnataka: దేశంలో తొలి ప్రైవేట్ హెలికాప్టర్ల తయారీ కేంద్రం కర్ణాటకలో..
దేశంలో తొలిసారిగా ప్రైవేట్ రంగంలో హెలికాప్టర్ల తయారీ కేంద్రం కర్ణాటక రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
Karnataka:18 మంది బీజేపీ శాసనసభ్యుల సస్పెన్షన్ ఎత్తివేత.. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ ఉత్తర్వులు..!
రెండు నెలల క్రితం అసెంబ్లీలో జరిగిన అనుచిత ప్రవర్తన నేపథ్యంలో ఆరు నెలల పాటు సస్పెండ్ అయ్యిన 18మంది బీజేపీ ఎమ్మెల్యేలపై విధించిన నిషేధాన్ని కర్ణాటక శాసనసభ స్పీకర్ యూత్ ఖాదర్ తాజాగా ఎత్తివేశారు.
Karnataka: కర్ణాటక గ్యాంగ్ రేప్ నిందితులకు బెయిల్ మంజూరు.. విజయోత్సవ ఊరేగింపుతో సంబరాలు
కర్ణాటకలో జరిగిన ఓ సామూహిక అత్యాచార ఘటన కేసులో నిందితులకు బెయిల్ మంజూరు కావడం, అనంతరం వారు ఊరేగింపు నిర్వహించడం దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు రేపుతోంది.
Ranyarao: రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. హోం మంత్రి పరమేశ్వరకు చెందిన విద్యాసంస్థలపై ఈడీ దాడులు
బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావుకు ప్రత్యేక న్యాయస్థానం కొన్ని ప్రత్యేక షరతులతో బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
Banu Mushtaq: 'హార్ట్ల్యాంప్' కన్నడ రచయిత్రి బాను ముస్తాక్'కు ప్రతిష్ఠాత్మకమైన బుకర్ ప్రైజ్
2025 బుకర్ ప్రైజ్ అనే అంతర్జాతీయ స్థాయిలో అత్యంత గౌరవనీయమైన సాహిత్య పురస్కారాన్ని ఈసారి కన్నడ రచయిత్రి బాను ముస్తాక్ అందుకున్నారు.
Chikmagalur: ఊటీ, మున్నార్ను మర్చిపోండి... ఇప్పుడు ఈ కొత్త హిల్ వైపే అందరిచూపు!
కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కొండ ప్రాంతం 'చిక్కమగళూరు'. ప్రకృతి ప్రేమికులు, సాహసయాత్రికులకు ఒక అద్భుత గమ్యం.
Karnataka Minister: 'నాకొక బాంబు ఇవ్వండి.. పాక్పై పోరాటానికి సిద్ధం' : కర్ణాటక మంత్రి
పహల్గాం (Pahalgam)లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పాశవిక ఘటనతో భారత్-పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమన్నాయి.
Mangaluru High Alert: మంగళూరులో హై అలర్ట్.. మర్డర్ కేసులో నిందితుడిని కత్తులతో నరికి చంపేశారు..
కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరు నగరంలో పరిస్థితులు తీవ్రంగా మారడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.
Pahalgam terror attack: పహల్గామ్ దాడిని సమర్థిస్తూ కర్ణాటక వ్యక్తి పోస్ట్.. కేసు నమోదు, నిందితుడి కోసం గాలింపు..
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది నిరాపరాధి పర్యాటకులు తమ ప్రాణాలు కోల్పోయారు.
Ex DGP murder case: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య..కారం పొడి చల్లి.. కట్టేసి..వెలుగులోకి మరిన్ని విషయాలు
కర్ణాటక రాష్ట్రానికి చెందిన మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ (వయస్సు 68) దారుణంగా హత్యకు గురైన సంఘటన తీవ్ర సంచలనం రేపుతోంది.
Karnataka: కర్ణాటకలో దారుణం.. మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య.. భార్యే హంతకురాలు!
కర్ణాటక రాష్ట్రానికి మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా సేవలందించిన ఓం ప్రకాశ్ (వయస్సు 68) దారుణ హత్యకు గురయ్యారు.
Karnataka: కర్ణాటకలో 6 లక్షల ట్రక్కర్లు సమ్మెలోకి.. నిత్యావసరాల సరఫరాకు బ్రేక్!
కర్ణాటకలో ట్రక్కుల సమ్మె కారణంగా జనజీవనం తీవ్రంగా ప్రభావితమవుతోంది. దాదాపు ఆరు లక్షల ట్రక్కులు సమ్మెలో పాల్గొనడంతో నిత్యావసర సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
Karnataka: లైంగిక వేధింపులపై వివాస్పద వ్యాఖ్యలు.. కర్ణాటక మంత్రి క్షమాపణలు
కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర చేసిన ఓ వ్యాఖ్య పెద్ద దుమారానికి దారి తీసింది.
Parameshwara: లైంగిక వేధింపులపై.. కర్ణాటక హోంమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర ఇటీవల లైంగిక వేధింపుల అంశంపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలకు లోనవుతున్నాయి.
Nandini Milk: కర్ణాటకలో నందిని పాల ధరలకు షాక్.. లీటరుకు ఎంత పెరిగిందంటే?
కర్ణాటక ప్రభుత్వం ప్రజలకు షాకిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా నందిని పాల (Nandini Milk) ధరలను లీటరుకు రూ.4 పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
Ranya Rao: బంగారం స్మగ్లింగ్ కేసు.. నటి రన్యారావుకు బెయిల్ నిరాకరణ..
బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావు బెయిల్ పిటిషన్పై బెంగళూరులోని సెషన్స్ కోర్టు విచారణ చేపట్టింది.
Karnataka: రసాభసగా కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు.. 6 నెలల పాటు బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్..
కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు రసాభసగా మారాయి. ముస్లింలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 4 శాతం రిజర్వేషన్ కల్పించే నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడంతో, ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
Yediyurappa: పోక్సో కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రికి కర్ణాటక హైకోర్టులో స్వల్ప ఊరట
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప (BS Yediyurappa)పై మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఓ బాలికను లైంగికంగా వేధించిన కేసులో న్యాయస్థానం కొంతవరకు ఊరట ఇచ్చింది.
Ranya Rao: యూట్యూబ్ నుండి బంగారాన్ని ఎలా స్మగ్లింగ్ చేయాలో నేర్చుకున్నా.. రన్యా రావు సంచలన విషయాలు
దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన కన్నడ నటి రన్యా రావు (Ranya Rao) వ్యవహారం కలకలం రేపుతోంది.
Karnataka: ఉమెన్స్ డే రోజున కర్ణాటకలో దారుణ ఘటన.. ఇజ్రాయెల్ టూరిస్ట్పై గ్యాంగ్రేప్!
కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో ఓ అమానుష ఘటన చోటు చేసుకుంది. ఇజ్రాయెల్కు చెందిన మహిళా పర్యాటకురాలు, హోమ్స్టే యజమానిపై ఓ గ్యాంగ్ సామూహిక అత్యాచారానికి పాల్పడింది.
Karnataka Budget: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.200లకే సినిమా టికెట్ ధర
2025-26కు సంబంధించిన కర్ణాటక బడ్జెట్ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
Ranya Rao: 17 బంగారు కడ్డీలు తెచ్చిన నటి రన్యారావు.. అమెరికా, యూరప్, దుబాయ్లకు ట్రిప్ లు..
దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకువస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ కన్నడ నటి రన్యా రావు (Ranya Rao) కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి.
Karnataka: కర్ణాటకలో సీఐఎస్ఎఫ్ మహిళా అధికారి మోసం చేసిందని ప్రియుడు ఆత్మహత్య
కర్ణాటకలోని బెళగావిలో ఓ సీఐఎస్ఎఫ్ మహిళా అధికారి మోసం చేసిందని ఆరోపిస్తూ ఆమె ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Actor Darshan: హత్యకేసులో దర్శన్కి ఊరట.. హైకోర్టు నుంచి ట్రావెల్ పర్మిషన్!
కర్ణాటకలో రేణుకాస్వామి హత్యకేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై 'శీష్మహల్' తరహా అభియోగం.. బంగ్లా పునరుద్ధరణపై రూ.2.6 కోట్లు
ఇప్పటికే ముడా స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) మరో వివాదంలో చిక్కుకున్నారు.
Carcinogenic idli preparation: ఇడ్లీలను ఆవిరి చేయడానికి వాడే ప్లాస్టిక్ పై కర్ణాటక సర్కార్ నిషేధం
కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలోని హోటళ్లలో హానికరమైన పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
Kumaraswamy: మైనింగ్ లీజు కేసులో కుమారస్వామి విచారణకు అనుమతివ్వాలని కర్ణాటక గవర్నర్కు పోలీస్ శాఖ విజ్ఞప్తి
కర్ణాటక రాజకీయాలు మరోసారి ఉత్కంఠభరితంగా మారాయి. జేడీఎస్ సీనియర్ నేత, కేంద్రమంత్రి హెచ్.డి. కుమారస్వామికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
Where Is Kumkis: ఏపీలో ఏనుగుల దాడులు.. కర్ణాటకతో ఒప్పందం చేసుకున్నకుంకీ ఏనుగులు ఎక్కడ?
ఆంధ్రప్రదేశ్లో ఏనుగుల దాడులను నియంత్రించేందుకు కర్ణాటక నుంచి శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను తీసుకురావాలని ఒప్పందం కుదిరి ఐదు నెలలు గడిచినా ఆ ఏనుగుల రాక మాత్రం ఇంకా జరగలేదు.
Nandini Milk : పాల ధరలు పెరుగనున్నాయ్.. వినియోగదారులకు కేఎమ్ఎఫ్ షాక్!
కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ రాష్ట్రవ్యాప్తంగా నందిని పాల ధరలను పెంచేందుకు సిద్ధమైంది. లీటరుకు ఏకంగా రూ.5 పెంచేలా ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు పెట్టినట్లు సమాచారం.
Karnataka: కర్ణాటక మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. కాశ్మీరీ విద్యార్థిని కొట్టిన సీనియర్లు
మరో మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. జమ్ముకశ్మీర్కు చెందిన ఒక జూనియర్ విద్యార్థిపై సీనియర్లు దాడి చేశారు.
CM Siddaramaiah : కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు బిగ్ రిలీఫ్.. ముడా కేసును కొట్టివేసిన హైకోర్టు
కర్ణాటక హైకోర్టులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఊరటనిచ్చింది.
Karnataka: సిద్ధరామయ్య vs డీకే శివకుమార్.. సీఎం కుర్చీ కోసం భగ్గుమన్న రాజకీయాలు
కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి పదవి చుట్టూ తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.
MUDA case: సీఎం సిద్ధరామయ్య భార్య, మంత్రి బైరతి సురేష్కు ఈడీ సమన్లు
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు పెద్ద షాక్ తగిలింది.
BDCC Bank: కర్ణాటకలోని సహకార బ్యాంకులో దోపిడీ.. బ్యాంక్ కస్టమర్ల ఖాతాల్లో నుంచి రూ.2.3 కోట్లు చోరీ
కర్ణాటక రాష్ట్రంలోని విజయనగరలోని ఓ సహకార బ్యాంకులో సైబర్ నేరగాళ్లు రూ.2.34 కోట్లు దోచుకున్నారు.
Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు బోల్తా పడి 10 మంది దుర్మరణం
కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మరణించగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Karnataka: కర్ణాటక బీజేపీలో చీలికలు.. రాష్ట్ర అధ్యక్షుడిపై గోకాక్ ఎమ్మెల్యే ఘాటు విమర్శలు
కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో అంతర్గత ఘర్షణలు కేవలం కాంగ్రెస్ పార్టీకే పరిమితం అని అనుకున్నా ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కూడా బయటపడ్డాయి.
Bidar: బీదర్లో దోపిడీ దొంగల బీభత్సం.. ఏటీఎం వాహన సిబ్బందిపై కాల్పులు.. రూ.93 లక్షల నగదు పెట్టెతో నిందితులు పరార్
బీదర్లో పట్టపగలే దోపిడీ జరిగింది. శివాజీ చౌక్ వద్ద ఉన్న ఓ ఏటీఎం సెంటర్లో డబ్బులు పెట్టడానికి వచ్చిన వాహన సిబ్బందిపై కాల్పులు జరిగాయి.
HMPV Virus: బెంగళూరులో హెచ్ఎంపీవీ కేసు.. సీఎం సిద్ధరామయ్య కీలక ప్రకటన
బెంగళూరులో 3 నెలలు, 8 నెలల వయస్సున్న చిన్నారుల్లో హెచ్ఎంపీవీ వైరస్ పాజిటివ్గా తేలడంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది.
HMPV: గుజరాత్లో రెండు సంవత్సరాల బాలుడికి హెచ్ఎంపీవీ.. ధ్రువీకరించిన డాక్టర్లు
కర్ణాటకలో రెండు హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్) కేసులను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధ్రువీకరించిన కొద్దిగంటల్లోనే గుజరాత్లో మరో కేసు వెలుగు చూసింది.
Karnataka: బెంగళూరులో 8 నెలల బాలికలో HMPV వైరస్ ఇన్ఫెక్షన్.. ఇది దేశంలోనే మొదటి కేసు
కరోనా వైరస్ తర్వాత, చైనా నుండి HMPV అనే కొత్త వైరస్ ఉద్భవించింది, ఇది నెమ్మదిగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తుంది.
AP News: మహిళలకు ఉచిత బస్సు పథకం.. కర్ణాటకలో ఏపీ మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం
ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేపడుతోంది.
'incorrect Indian map': బెళగావిలో కాంగ్రెస్ మీటింగ్లో 'భారతదేశ మ్యాప్పై వివాదం
కర్ణాటకలోని బెళగావిలో కాంగ్రెస్ పార్టీ సమావేశాలు జరుగుతున్నాయి.
CEO Post:'కన్నడ మాట్లాడలేకపోతున్నారా'... ఢిల్లీకి రండి.. సీఈఓ పోస్టుపై వివాదం
కార్స్24 సీఈఓ విక్రమ్ చోప్రా విభిన్నంగా పెట్టిన పోస్టు కారణంగా వివాదానికి గురయ్యారు.
Tulsigowda: వృక్ష ప్రేమికురాలు తులసిగౌడ ఇకలేరు
కర్ణాటకలో పర్యావరణ సేవలకు ప్రతీకగా నిలిచిన తులసిగౌడ (90) ఇకలేరు.
Bengaluru: నా భర్త పెంపుడు పిల్లిపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాడు.. గృహహింస కేసు పెట్టిన భార్య..
కర్ణాటక హైకోర్టులో దంపతులకు సంబంధించి ఓ విచిత్రమైన కేసు విచారణకు వచ్చింది.
Renukaswamy murder case: కన్నడ సినీ నటుడు దర్శన్, పవిత్ర గౌడకు బెయిల్ మంజూరు
కర్ణాటక హైకోర్టు, అభిమాని హత్య కేసులో అరెస్టయిన కన్నడ నటుడు దర్శన్, అతని స్నేహితురాలు పవిత్ర గౌడకు బెయిల్ మంజూరు చేసింది.
Belagavi: మహారాష్ట్ర- కర్ణాటక సరిహద్దులోని బెళగావిపై మరోసారి వివాదం..
శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న బెలగావి నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు.
Karnataka: కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూత
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సోమనహళ్లి మల్లయ్య కృష్ణ (ఎస్ఎం కృష్ణ) 92 ఏళ్ళ వయస్సులో మరణించారు.
Gokarna: గోకర్ణ పరిసర ప్రాంతాల్లో మిస్ కాకుండా చూడాల్సినవి ఇవే..!
గోకర్ణ, కర్ణాటకలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా పాపులర్ అయ్యింది.
Prajwal Shetty: కాంగ్రెస్ నేత కొడుకు ర్యాష్ డ్రైవింగ్.. ఒకరు దుర్మరణం
కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేవి ప్రసాద్ శెట్టి కుమారుడు ప్రాజ్వల్ శెట్టి ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఒకరు మృతి చెందారు.
Hyderabad: గాడిద పాల పేరిట కుంభకోణం.. రూ.100 కోట్లు నష్టపోయిన బాధితులు
ఇటీవల గాడిద పాల గురించి దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్నది.
Tejasvi Surya: కర్ణాటక హవేరీ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై కేసు నమోదు
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై పోలీసు కేసు నమోదైంది. వక్ఫ్ భూముల సమస్యతో సంబంధం ఉన్న రైతు ఆత్మహత్యపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తూ ఉండటంతోనే ఈ చర్యలు తీసుకున్నారని అధికారులు తెలిపారు.
No Smoking: ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రాంగణాలలో సిగరెట్లు తాగడం నిషేధం
కర్ణాటక ప్రభుత్వం ఉద్యోగులు తమ కార్యాలయాలు, కార్యాలయ ప్రాంగణాలలో సిగరెట్లు లేదా ఇతర పొగాకు ఉత్పత్తులను వినియోగించడం పైన నిషేధం విధించింది.
CM Siddaramaiah: ముడా భూ కుంభకోణం కేసులో లోకాయుక్త పోలీసుల ఎదుట హాజరైన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ముడా ఇంటి స్థలాల అవినీతి కేసులో ఏ1 నిందితుడిగా మైసూరులోని లోకాయుక్త కార్యాలయంలో బుధవారం విచారణకు హాజరయ్యారు.
Karnataka: కర్ణాటకలో ఔరంగజేబ్ బ్యానర్ల కలకలం.. స్థానికంగా ఉద్రిక్తత పెంచిన ఘటన..
కర్ణాటకలో మరోసారి ఔరంగజేబ్ పోస్టర్లు తీవ్ర చర్చకు కారణమయ్యాయి. బెలగావిలోని షాహు నగర్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు ఉంచిన ఔరంగజేబ్ పోస్టర్లు స్థానికంగా ఉద్రిక్తతలు సృష్టించాయి.
BPL: బీపీఎల్ స్థాపకుడు టీపీజీ నంబియార్ ఇకలేరు
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ బీపీఎల్ స్థాపకుడు టీపీజీ నంబియార్ (95) వృద్ధాప్య సమస్యల కారణంగా కన్నుమూశారు.
Honda: కర్ణాటకలో హోండా ప్రత్యేకమైన రికార్డు.. 50 లక్షల వాహనాల విక్రయం
హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కర్ణాటకలో కొత్త మైలురాయిని చేరుకుంది, అక్కడ 5 మిలియన్ (50 లక్షలు) ద్విచక్ర వాహనాలను విక్రయించి రికార్డు సృష్టించింది.
Telangana: ఆస్తి కోసం యువతి ఘాతుకం..ప్రేమికుడితో కలిసి భర్త హత్య.. కర్ణాటకకు మృతదేహం తరలింపు.. అక్కడే దహనం
భువనగిరికి చెందిన నిహారిక (29) తన జీవితంలో ఇప్పటికే మూడు వివాహాలు చేసుకుంది. ఆస్తి కోసం ఆమె తన ప్రియుడితో కలిసి మూడో భర్త రమేశ్కుమార్ను హత్య చేయడం కలకలం రేపింది.
Tungabhadra: తుంగభద్ర జలాశయానికి ఉధృతంగా వరద నీరు
తుంగభద్ర నదిలో వరద నీటిమట్టం కొంతమేర తగ్గినా, సగటు 1 లక్ష క్యూసెక్కులకు చేరుకుంది.
Belagavi woman: కలలు సాకారం చేసుకున్న మల్లవ్వ..
చిన్నప్పటి నుంచి మల్లవ్వ భీమప్పకు చదువు ఒక కలగా మిగిలింది. ఉద్యోగం సాధించడం ఇంకొక పెద్ద కల.
MUDA scam: ముడా కుంభకోణం చిచ్చు.. ఆరోపణల మధ్య మరిగౌడ రాజీనామా
కర్ణాటకలో మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా) కుంభకోణం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం రేపింది.
Mysore: మైసూరు దసరా ఉత్సవాల్లో ప్రాచీన సంప్రదాయ పోటీ.. వైభవంగా 'వజ్రముష్టి కళగ' కుస్తీపోటీలు
కర్ణాటకలోని ప్రసిద్ధ రాచనగరి మైసూరు దసరా ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తారు.
Karnataka: కర్ణాటకలో అదృశ్యమైన వ్యాపారి మృతదేహం గుర్తింపు
కర్ణాటకలో ఆదివారం అదృశ్యమైన ప్రముఖ వ్యాపారవేత్త బీఎం ముంతాజ్ అలీ (52) సోమవారం శవంగా తేలారు. మృతుడు మంగళూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మెయిదీన్ బవ సోదరుడు కావడం గమనార్హం.
Mysuru: మైసూర్ ప్యాలెస్లో ప్రారంభమైన దసరా ఉత్సవాలు.. ప్రైవేట్ దర్బార్ నిర్వహించిన యదువీర్
విఖ్యాత దసరా ఉత్సవాల సందర్భంగా రాజవంశాధికారి యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయరు రత్నఖచిత సింహాసనాన్ని అధిష్ఠించి గురువారం జరిగిన ప్రైవేటు దర్బారు ఘట్టం అద్భుతంగా సాగింది.
Dasara: మైసూరులో తొమ్మిది రోజులపాటు దసరా సంబరాలు.. ఉత్సవాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
కర్ణాటక పర్యాటక రంగానికి కీలకమైన మైసూరు నగరం గురువారం మరోసారి రంగుల దసరా ఉత్సవాలను ఘనంగా ప్రారంభించింది.
Kunki elephants: కుంకీ ఏనుగుల అంశంపై ఏపీ-కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఒప్పందం
ఏపీ-కర్ణాటక ప్రభుత్వాల మధ్య కుంకీ ఏనుగుల అంశంపై ఒక ఒప్పందం కుదిరింది.
MUDA Scam: సీబీఐ పక్షపాతంతో వ్యవహరిస్తోంది.. రాష్ట్ర కేసుల దర్యాప్తును ఉపసంహరించుకున్న కర్ణాటక ప్రభుత్వం
ముడా (మైసూరు నగరాభివృద్ధి సంస్థ) స్కామ్ కర్ణాటక రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Karnataka Muda scam: ముడా స్కామ్ కేసులో సిద్ధరామయ్యకు షాక్.. గవర్నర్ నిర్ణయాన్ని సమర్ధించిన హైకోర్టు
కర్ణాటకలో సంచలనం రేపిన ముడా స్కామ్ కేసులో, సీఎం సిద్ధరామయ్యకు భారీ షాక్ తగిలింది.
Supreme Court: హైకోర్టు మహిళ న్యాయమూర్తిపై జడ్జి వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
కర్ణాటక హైకోర్టు జడ్జి పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇటీవల జరిగిన ఒక కేసు విచారణలో జడ్జి మహిళ న్యాయమూర్తిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.